Samantha Shaakuntalam : తాజాగా సమంత “శాకుంతలం” నుంచి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది.

Samantha Shaakuntalam : పాన్ ఇండియా రేంజ్ లోకి ఎదిగిన ఈ ముద్దుగుమ్మ సమంత. ఈ అమ్మడు వరుస సినిమాలతో, కొన్ని రకాల యాడ్స్ తో చాలా బిజీగా మారింది. ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ను అందుకుంటూ దూసుకుపోతోంది ఈ అమ్మడు. ఈ అమ్మడికి వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలనుఉన్న వాటిని పక్కన పెట్టి.. జోరుగా సాగిపోతుంది ఈ బ్యూటీ. అయితే ఈటీవీలలో గుణశేఖర్ డైరెక్షన్లో నటించిన సినిమా” శాకుంతలం “అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఈ సినిమాలో ఈ అమ్మడు లీడ్ పాత్రలో పెట్టి ఆయన ఓ పౌరాణిక సినిమాను రూపొందించినట్లు ప్రకటించినట్లు అందరికీ తెలిసిన విషయమే. ఇంతకుముందు ఈ చిత్రం కోసం గుణశేఖర్ ఓ మెగా సెట్ ను కూడా నిర్వహించారని సమాచారం వచ్చింది.

Advertisement

దీని గురించి ఒక వీడియోను ఆయన తన హ్యాండిల్ లో ఇంతకుముందు షేర్ చేసుకున్నాడు.అయితే ఆయన కొన్నేళ్ళ తదుపరి శాకుంతలం చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ కంప్లీట్ అయింది. టాకీ కంప్లీట్ అయిన పోస్టు ప్రొడక్షన్ వర్క్ లో కొద్దిగా బిజీగా ఉంది శాకుంతలం. మెగా బడ్జెట్ ఈ పౌరాణిక సినిమాని నిర్వహిస్తున్నాడు గుణశేఖర్. ఆయన రుద్రమదేవి తదుపరి చేస్తున్న చిత్రం ఇదే.ఈ చిత్రం గురించి సమాచారం కోసం సమంత అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని ఎదురుచూస్తున్నారు. అయితే లేటెస్ట్ గా ఈ గోవా బ్యూటీ శాకుంతల నుంచి ఓ సమాచారం బయటకు వచ్చింది. అయితే ఈ చిత్రంపై తాజాగా ఒక అప్డేట్ వినిపిస్తుంది.

Advertisement

Samantha Shaakuntalam : తాజాగా సమంత “శాకుంతలం” నుంచి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది.

latest samantha shaakunthalam movie update
latest samantha shaakunthalam movie update

ఇప్పుడు మేకర్స్ శకుంతలం మూవీ గ్రాఫికల్ పనులలో బిజీగా ఉంటున్నారని తెలుస్తుంది. అదేవిధంగా దీనితో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా మేకర్స్ మొదలుపెట్టినట్లు కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ విధంగా ఈ భారీ మూవీకి దిగ్జ సంగీత దర్శకుడు మణిశర్మ దీనికి సంగీతం అందిస్తున్నాడట. దిల్ రాజు అలాగే గుణ టీం వర్క్స్ వారు మెగా బడ్జెట్ నిర్మాణం చేస్తున్నారు. ఈ సౌత్ బామ ఈ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఈ చిత్రం గురించి పని జరుగుతుంది. దీనికోసం మెగాసెట్ నిర్వహిస్తున్నారు. రుద్రమదేవి తర్వాత రానాతో హిరణ్య కశ్యప చేసేది ఉండగా..

దానిని కాదని ఈ శాకుంతలం స్టార్ట్ చేశారు గుణశేఖర్. ఈ మూవీలో దుష్యంతుల ప్రేమ కథను స్క్రీన్ పై చూపించనున్నారు. అయితే సమంత శకుంతలం మూవీలో అల్లు అర్జున్, స్నేహ దంపతుల కుమార్తె. అల్లు అర్హ ముఖ్యమైన రోల్స్ చేస్తుంది. దీనికి మణిశర్మ సంగీతం ఇస్తున్నారు. తెలుగుతో పాటు పలు భాషలలో కూడా విడుదల కానుంది. ఈ శాకుంతలం మూవీ. దీనిని మహాభారతంలోని ఆధిపర్యం నుంచి తీసుకున్నారు. ఈ మూవీలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రను పోషిస్తున్నాడు. అయితే అభిమానులు, ఇంతమంది టాలీవుడ్ నటులు ఉండగా దేవ్ మోహన్ ను ఎందుకు ఎంచుకున్నారు అని ప్రేక్షకులు గుణశేఖర్ ను ప్రశ్నిస్తున్నారు.

Advertisement