Samantha : తెర పైన సంతోషంగా కనిపిస్తున్నప్పటికీ… సామ్ ఎంతో బాధను అనుభవిస్తుంది. అందుకే పూజలు దారి…

Samantha : ఇండస్ట్రీలో ఒక రేంజ్ లో దూసుకెళ్తున్న భామ సమంత. ఈ అమ్మడు వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీ అయిపోయింది. ఈ బ్యూటీ క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు..
అయితే ఈ అమ్మడు కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉండడం, అలాగే ఉత్సాహంగా ఉండకపోవడం, అనేది సంచలనంగా మారంది. అయితే ఈ సౌత్ స్టార్ హీరోయిన్ ఈ మధ్యకాలంలో కొన్ని ముఖ్యమైన పూజలను నిర్వహించినట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు చాలా క్రేజీ ప్రాజెక్టుతో బిజీగా మారింది సామ్. అయ్యగార్లు టీం తో ప్రార్థనలు, పూజలు చేపిస్తుంది అని అంటున్నారు. వేద పాఠశాలలో జరిపించిన ఈ ముఖ్యమైన పూజ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఇమేజ్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే పూజా కార్యక్రమం ఇమేజ్లు ఇప్పటివా.. లేదా ఒకప్పటియా..

Advertisement

Samantha : సామ్ ఎంతో బాధను అనుభవిస్తుంది. అందుకే పూజలు దారి…

సమంత చేసిన పూజకు సంబంధించిన ఫోటోలు అనేది తెలియాల్సిందే. వాస్తవానికి సమంత తన మాజీ భర్త అయిన నాగచైతన్య తో డైవర్స్ అయిన తర్వాత దృఢంగా, మానసికంగా తయారవ్వడానికి ఈ విధంగా తీర్థయాత్రలు దారి వైపు మళ్లీందని అర్థమవుతుంది. డైవర్స్ సమాచారం తర్వాత ఆమె ఫ్రెండ్స్ శిల్ప రెడ్డి తో కలిసి చేద్దాం.. ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లినట్లు తెలిసిన సంగతి. అలాగే దీనిలో భాగంగా బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి లను కూడా ఆమె దర్శించినట్లు అక్కడ కొన్ని ముఖ్యమైన పూజలు చేసినట్లు తెలుస్తోంది. అప్పుడు దానికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో తెగ ఆసక్తి రేపాయి. మళ్లీ ప్రస్తుతం ఇంకొకసారి సమంత ముఖ్యమైన పూజలు చేస్తుందని మాట్లాడుకుంటున్నారు. ఆమె ఆన్ స్క్రీన్ పై హ్యాపీగా కనిపిస్తున్నప్పటికీ..

Advertisement
Samantha feels a lot of pain and that is why the pooja is the way
Samantha feels a lot of pain and that is why the pooja is the way

తన మనసులో బాధను మోస్తున్నట్లు ఉందని.. దానికి పూజ దారిని ఎంచుకుందని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అలాగే మూవీల విషయానికొస్తే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వరుణ్ ధావన్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ ని చేయనుంది.ఇప్పుడు విజయ్ దేవరకొండ జతకట్టి ఖుషి మూవీలో హీరోయిన్గా చేస్తోంది. అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా సామ్ దక్కించుకుంది.ఇక ఇదే నేపథ్యంలో తమిళ్ లోను రెండు ప్రాజెక్టులకు అగ్రిమెంట్ చేసినట్టు అలాగే అక్షయ్ కుమార్ ఆయుష్మాన్ ఖురాన్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోలతో పోతుందని వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక తొందర్లో శకుంతల అలాగే యశోద లాంటి రెండు పాన్ ఇండియా రేంజ్ మూవీలతో అభిమానులు ఫిదా చేయబోతుంది.

Advertisement